Sunday, April 3, 2011








భారతీయులందరికి..
దేశభక్తి..ఎక్కువే..
పాతతరం వారికి ఈ తరం వారికి..
ఆ భక్తిలో తేడావుంది.
ఆ తరం నాటిది త్యాగం.
ఈ తరం..నేటిది భోగం.












                                                  ---బండారు దానయ్యకవి.

No comments:

Post a Comment